News

ఏలూరు ఫిష్ మార్కెట్‌లో పండు కప్ప ఎండు చేప 15 కేజీల బరువుకు 25000 రూపాయల ధర పలుకుతుంది. ఈ ఎండు చేపలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి ...
అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు నేటి మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ పర్యాటన జరగనుంది.
ఎన్‌టీఆర్ జిల్లాలో యూట్యూబర్ మధుమతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబ సభ్యులు ప్రతాప్ అనే వ్యక్తి ఆమెను ఉరివేసి చంపాడని ...
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం, మౌలిక ...
పరిస్థితి చూస్తుంటే.. పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. ఇండియా సరిహద్దులో పాకిస్తాన్ సైనిక విన్యాసాలను ...
మంచుతో కప్పబడ్డ కొండల్లో కేదార్‌నాథ్ ఆలయ అధ్భుతమైన డ్రోన్ వీడియో. నేడు గుడి ద్వారాటు తెరవడంతో భారీగా తరలివచ్చిన భక్తులు.