News

ఏలూరు ఫిష్ మార్కెట్‌లో పండు కప్ప ఎండు చేప 15 కేజీల బరువుకు 25000 రూపాయల ధర పలుకుతుంది. ఈ ఎండు చేపలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి ...
అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు నేటి మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ పర్యాటన జరగనుంది.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం, మౌలిక ...
ఎన్‌టీఆర్ జిల్లాలో ప్రముఖ యూట్యూబర్ మృతి అనుమానస్పదంగా ...
PM Modi AP Tour: ప్రధాని మోదీ చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు. పైగా చాలా ఎక్కువ సేపు ఇవాళ ఏపీలో ఉంటారు. ఐతే..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోదీ ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణన సర్వే పై స్పందిస్తూ, ఈ ...
UPI Payments: మనందరం ఏం కొన్నా వెంటనే మొబైల్ తీసి.. యూపీఐ చెల్లింపులు చేస్తున్నాం. ఇతర యాప్స్ ద్వారా మనీ ఇస్తున్నాం. ఐతే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది యూపీఐలో చెల్లింపులు జరిపే ...
ఉచిత కరాటే శిక్షణ.. ఈ శిబిరం యువతకు కేవలం క్రీడా శిక్షణ మాత్రమే కాకుండా, మనోధైర్యం, వ్యక్తిత్వ వికాసం వంటి విలువైన గుణాలను ...
శ్రీశైలం దేవస్థానం అధికారులు భక్తులందరినీ ఈ శంకర జయంతి ఉత్సవాలలో పాల్గొని, ఆదిశంకరాచార్యుల ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.
సినిమా పాటలు అంటే చాలా మందికి ఇష్టం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వారికి నచ్చిన పాట పెట్టి ఆ పాటకు తగ్గట్టుగా మనం యోగ డాన్స్ ...
మానవ జన్మలో ఇది ఒక అత్యంత ఆధ్యాత్మికమైన శుక్రుతంగా భావిస్తున్నామంటూ అన్నవరం వాసులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా గణేష్ శర్మకు ...
ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటక ముందే బానుడు తన ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ ...