News

నిజానికి ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకు తెలుగుదేశం పార్టీ నేతకు, ఉభయ పశ్చిమగోదావరి జిల్లాలకు జనసేన నేతకు తొలుత ఈ పదవి ఇద్దామని ప్రభుత్వం అనుకుంది.
అనుకోకుండా మన ఫోన్ కి కాల్ వచ్చి బెదిరింపులకు గురి చేస్తారని, అలాంటి బెదిరింపులకు భయపడకుండా ముందు ఆ విషయం ఏమిటి అన్నది ...
ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ, జట్టు భయంతో ఎలాంటి అడుగు వేయలేదని అన్నారు. ఈ సీజన్‌లో కొంతమంది యువ ఆటగాళ్ల ప్రదర్శన ...
తెలంగాణలో NEET UG 2025 పరీక్షకు సర్వ సిద్ధం చేశారు. నల్లగొండ జిల్లాలో 2087 మంది హాజరు కానున్నారు. ఫలితాలు జూన్ 14, 2025న విడుదల అవుతాయి.
మేడ్చల్ - కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం, హెచ్ఎఎల్ కాలనీలో ఇళ్లను అక్రమ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేసారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకా ఎస్. ఎన్. తండా బైర్లుటి గూడెం మధ్యలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోని ...
ఆస్ట్రేలియాలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి, ఓటర్లు దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నారు.
భారత సైన్యం తలుచుకుంటే మ్యాపులో పాకిస్తాన్ దేశం లేకుండా చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ భారత దేశానికి మద్దతు ఇస్తున్నాయి.
ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో అపార్ట్‌మెంట్ బ్లాక్‌ను రష్యన్ డ్రోన్‌లు ఢీకొట్టాయి. దీంతో 40 మందికి గాయాలయ్యాయి.
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి ...
అధికారంలో ఉన్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ అధికారం లేనప్పుడు పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ దూసుకుపోతున్న లలిత ...
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడంతో ఈ ఏడు జిల్లాలో రైతులు జొన్న పంట వైపు మొగ్గు చూపారు. చీడపీడల బెడద లేకపోవడం, తక్కువ నీటి అవసరం ఉండటం కూడా ఈ జొన్న పంట విస్తీర్ణం పెరగడానికి ఒక కారణమని చెప్పవచ్చ ...