News
యోగ అనేది భారతదేశం నుండి జన్మించిన ప్రాచీన విద్యా విధానం. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసాల సమూహంతో కూడి ఉంటుంది. యోగా ...
కరీంనగర్కు చెందిన రత్నమ్మ 25 సంవత్సరాల క్రితం గుంటూరు నుంచి వచ్చి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తోంది. రోజుకు 600 రూపాయలు ...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన జ్యోత్స్న బీటెక్ పూర్తి చేసి, విజయవాడలో కోచింగ్ తీసుకుని నాలుగు బ్యాంకు ఉద్యోగాలు ...
పప్పుచారులో ఎండు చేప నంజితే అబ్బో ఆ రుచి అదరాల్సిందే.. పచ్చి చేపైనా ఎండుదైనా దేని రుచి దానిదే. అయితే సముద్రపు చేపలైన పండుగప్ప ...
శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు అన్నవరం రత్నగిరి క్షేత్రంలో ఘనంగా జరిగాయి. పల్లకిపై అలంకరించిన చిత్రపటంతో సహస్రనామ పూజలు, ...
India-Pakistan War: కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. పాక్ భద్రత కట్టుదిట్టం చేసింది.
ముమ్మిడివరం మురమళ్ళ గ్రామంలో భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ...
ఏలూరు ఫిష్ మార్కెట్లో పండు కప్ప ఎండు చేప 15 కేజీల బరువుకు 25000 రూపాయల ధర పలుకుతుంది. ఈ ఎండు చేపలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి ...
PM Modi AP Tour: ప్రధాని మోదీ చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. పైగా చాలా ఎక్కువ సేపు ఇవాళ ఏపీలో ఉంటారు. ఐతే..
ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ మధుమతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబ సభ్యులు ప్రతాప్ అనే వ్యక్తి ఆమెను ఉరివేసి చంపాడని ...
తిరుపతి పుణ్యక్షేత్రానికి వేసవిలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కాజీపేట నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results